ఏపీలో అదరగొడుతున్న ఎండలు.. ఈ జిల్లాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

1 year ago 25
Andhra Pradesh Weather Today Temperatures: ఏపీలో ఎండల తీవ్రత కనిపిస్తోంది.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలతో పాటుగా వేడిగాలుల దెబ్బకు జనాలు అల్లాడిపోతున్నారు. సోమవారం కూడా రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయలసీమలో ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో నమోదైతే.. కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేడిగాలులు వీస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఏప్రిల్, మే నెలలో పరిస్థితి ఏంటని చర్చ.
Read Entire Article