Andhra Pradesh Govt To Cancel Ineligible House Pattas: ఏపీ అసెంబ్లీలో గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన ఇట్ట పట్టాలలో అక్రమాలు జరిగాయన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతామన్నారు. కొంతమంది నేతలు ఇళ్ల పట్టాళల విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు వివిరించారు. ఈ అక్రమాలపై విచారణ జరుపుతామని.. అనర్హుల ఇళ్ల పట్టాలను రద్దు చేస్తామన్నారు మంత్రి కొలుసు పార్థసారథి.