ఏపీలో అన్నదాత సుఖీభవ పథకం.. ఈ చిన్న పని చేయకపోతే రూ.20వేలు కట్, తెలుసుకోండి

21 hours ago 2
Annadata Sukhibhava Scheme E Kyc Must: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ నెల 20న రైతుల ఖాతాల్లో రూ.7 వేలు జమ చేయనుంది. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.20 వేలు ఆర్థిక సహాయం అందుతుంది. రైతులు ఈ నెల 20లోగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దగ్గరలోని రైతు సేవా కేంద్రంలో ఓటీపీ, బయోమెట్రిక్ ద్వారా లేదా పీఎం కిసాన్ వెబ్‌సైట్ ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.
Read Entire Article