ఏపీలో ఆ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నాం.. వైఎస్ జగన్ కీలక ప్రకటన

1 year ago 35
Ys Jagan Boycotts Water Society Elections: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నీటి సంఘాల ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు జగన్ ప్రకటించారు. నో డ్యూ సర్టిఫికెట్లు గ్రామస్థాయిలో ఇవ్వకుండా ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసులతో కలిసి అప్రజాస్వామికంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కూటమి పాలనకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలిచిన తమ పార్టీ నేతలను హౌస్ అరెస్ట్ చేయడాన్ని జగన్ ఖండించారు.
Read Entire Article