ఏపీలో ఆ ఫేమస్ హోటల్‌కు కేటాయించిన 20 ఎకరాలు రద్దు.. వాళ్లు అనుకున్నది సాధించారుగా

7 months ago 20
Tirupati Mumtaz Hotel Land Cancelled: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం తిరుపతిలో ఒబెరాయ్ గ్రూప్‌నకు కేటాయించిన 20 ఎకరాల భూమిని రద్దు చేసింది. ముంతాజ్ పేరుతో హోటల్ నిర్మాణంపై ధార్మిక సంస్థలు తీవ్ర అభ్యంతరం తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజల మనోభావాలు, కోర్టు కేసులను పరిగణలోకి తీసుకుని కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.
Read Entire Article