ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌ ఎయిర్‌పోర్ట్ రేంజ్ లుక్‌.. రూ. 28.51 కోట్లతో హంగులు, రూపు రేఖలు మారిపోయాయ్

6 months ago 5
Rajampet Railway Station Amrit Bharat Scheme Funds: ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే స్టేషన్లు కేంద్ర ప్రభుత్వ అమృత్ భారత్ పథకం ద్వారా కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లాలోని రాజంపేట రైల్వే స్టేషన్ రూ. 28.51 కోట్లతో అభివృద్ధి చెందుతోంది. ప్రయాణికుల సౌకర్యార్థం మరుగుదొడ్లు, ప్లాట్‌ఫారాలు, వెయిటింగ్ రూమ్స్‌తో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా, ఆయా ప్రాంతాల విశిష్టతను తెలిపే చిత్రాలు, అన్నమయ్య జీవిత విశేషాలను తెలియజేసే చిత్రాలను ఏర్పాటు చేశారు.
Read Entire Article