ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌ దశ తిరిగింది.. రూ.271 కోట్లు విడుదల, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో లుక్

7 months ago 21
Rajahmundry Railway Station Rs 271 Crore Funds Released: రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం రూ.271.43 కోట్లు మంజూరు చేసింది. అయితే టెండర్ల ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతో పనులు ప్రారంభం కాలేదు. తూర్పు గోదావరి జిల్లాలో ముఖ్యమైన ఈ స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని, పుష్కరాల నాటికి పనులు పూర్తి చేయాలని ఎంపీ పురందేశ్వరి రైల్వే అధికారులను కోరారు. స్టేషన్‌లో అత్యాధునిక సౌకర్యాలు, అదనపు ప్లాట్‌ఫారమ్‌లు, ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
Read Entire Article