ఏపీలో ఆ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.64,767, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

8 months ago 21
AP Govt House Surgeons Stipend Rs 64767 Hiked: ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు, వైద్య రంగానికి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలు చెప్పింది. ఆయుష్ విద్యార్థుల స్టైపెండ్‌ను భారీగా పెంచింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల దరఖాస్తు గడువును పొడిగించడంతో పాటు, ఆసుపత్రుల అభివృద్ధికి వందల కోట్లు కేటాయించింది. పట్టణ పేదల కోసం కొత్త అధికారులను నియమించింది. పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష తేదీలను కూడా ప్రకటించింది. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article