ఏపీలో ఈ కొత్త పథకం గురించి తెలుసా.. రూ.20 కడితే రూ.2లక్షలు.. దరఖాస్తు చేస్కోండి

10 months ago 18
Andhra Pradesh Mgnregs Workers Rs 2 Lakhs Insurance: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి హామీ పనులకు వెళ్లే పేద కార్మికుల కోసం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రమాదంలో చనిపోయినా, వికలాంగులైనా వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుంది. ప్రభుత్వం బీమా పరిహారాన్ని పెంచింది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కార్మికులు బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఖాతా తెరవాలి. మరిన్ని వివరాలు తెలుసుకొని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి!
Read Entire Article