ఏపీలో ఈ రూట్‌లో కొత్తగా మరో నేషనల్ హైవే.. నిధులు విడుదల, ఈ పట్టణాల్లో బైపాస్‌లు

11 months ago 24
Dachepalli Macherla National Highway: ఏపీలో మరో నేషనల్ హైవే పనులు పట్టాలెక్కబోతున్నాయి.. ఈ మేరకు కేంద్రం నుంచి నిధులు కూడా వచ్చేశాయి. పల్నాడు జిల్లాలో దాచేపల్లి నుంచి మాచర్ల వరకు జాతీయ రహదారి 167ఏడీ నిర్మాణం చేపట్టనున్నారు.. దీనిలో భాగంగా బైపాస్‌లు నిర్మించనున్నారు. కేంద్రం రూ.54.09 కోట్లు మంజూరు చేయగా.. నిధులతో 13.169 కిలోమీటర్ల మార్గాన్ని అభివృద్ధి చేస్తారు. 2025-26లో మొదటి విడత పనులు పూర్తిచేస్తారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article