ఏపీలో ఉచిత ప్రయాణం.. ఇక ఆ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ

6 months ago 8
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మరింత విస్తరించింది. ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చిన స్త్రీ శక్తి పథకం కింద, గ్రౌండ్ బుకింగ్ ఉన్న పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. అలానే తిరుమల ఘాట్ రోడ్డు మినహా రాష్ట్రంలోని 39 ఘాట్ రోడ్లపై ఉచిత బస్సు ప్రయాణం వర్తిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ మీకోసం..
Read Entire Article