Andhra Pradesh Corona Cases Update: ప్రపంచంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్, థాయ్లాండ్, చైనాలో కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.