ఏపీలో కొత్త నేషనల్ హైవే రూ.2500 కోట్లతో.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా.. గంటన్నరలో తిరుమల వెళ్లొచ్చు!

6 months ago 4
Kadapa Renigunta National Highway 716 Update: ఆంధ్రప్రదేశ్‌లో కడప-రేణిగుంట మధ్య కొత్త జాతీయ రహదారి నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. డిప్యూటీ సీఎం చొరవతో అటవీ శాఖ అనుమతులు లభించాయి. రూ.2500 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేతో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ప్రమాదాలు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు. త్వరలోనే పనులు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ రహదారి పూర్తయితే కర్నూలు, కడప నుండి తిరుపతికి వెళ్ళే భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
Read Entire Article