ఏపీలో కొత్త రైలు మార్గం.. నిధులు విడుదలకు చంద్రబాబు ఆదేశాలు

1 year ago 13
Nadikudi Srikalahasti New Railway Line: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలెక్టర్ల సమావేశాన్ని రెండు రోజుల పాటూ నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా శాంతిభ్రదతల దగ్గర నుంచి వివిధ సమస్యల వరకు అన్ని అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లు, ఎస్పీలతో చర్చించారు. అయితే రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు, నేషనల్ హైవేలపై చర్చ జరిగింది. ప్రకాశం జిల్లాలో నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్‌కు సంబంధించి భూసేకరణ కోసం నిధులు కావాలని అధికారులు కోరగా.. వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
Read Entire Article