Anantapur To Guntur National Highway Works: రాయలసీమలో ఐదు జిల్లాలకు కీలకమైన నేషనల్ హైవే పనులు వేగవంతం చేశారు. తాజాగా నిధులు విడుదలకాగా.. త్వరలోనే భూసేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నారు.ఈ హైవేను నాలుగు లైన్లుగా విస్తరిస్తున్నారు. ఈ జాతీయ రహదారి అందుబాటులోకి వస్తే ఐదు జిల్లాల నుంచి రాజధాని అమరావతికి కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ మేరకు పనుల్ని వేగవంతం చేస్తున్నారు. హైవేకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.