ఏపీలో కొత్తగా నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. రూ.1,670 కోట్లతో.. అందమైన ఘాట్ రోడ్ల మధ్య ప్రయాణం

2 hours ago 2
Rajahmundry Vizianagaram NH 516E Paderu Main Road Update: ఏపీలో కోస్తా నుంచి ఉత్తరాంధ్రను కనెక్ట్ చేసే జాతీయ రహదారి 516-ఈ పనులు వేగవంతం చేశారు. ప్రస్తుతం పాడేరు మెయిన్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. అలాగే బైపాస్ పనులు కూడా స్పీడ్ అందుకున్నాయి. ఈ హైవే రాజమహేంద్రవరం నుంచి ప్రారంభమై అందమైన ఘాట్ రోడ్ల మధ్య నుంచి విజయనగరం వరకు వెళుతుంది. పాడేరు దగ్గర రోడ్డు విస్తరణతో ట్రాఫిక్ సమస్యలు ఉండవు.
Read Entire Article