ఏపీలో కొత్తగా మెగా సిటీ ఏర్పాటు.. ఆ మూడు నగరాలను కలిపి, ఆ నాలుగు జిల్లాలకు మహర్దశ

2 days ago 3
Andhra Pradesh New Mega City: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో మెగా సిటీకి ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు అమరావతి, గుంటూరు, విజయవాడ, మంగళగిరి, తాడేపల్లిలను కలిపి మెగాసిటీగా అభివృద్ధి చేయడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 5 వేల ఎకరాల భూమిని పరిశీలిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి కావాల్సిన గ్రావెల్ కోసం అనంతవరం కొండలను మంత్రి నారాయణ పరిశీలించారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మూడేళ్లలో మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.
Read Entire Article