ఏపీలో కొత్తగా రైల్వే లైన్.. ఈ రూట్‌లోనే, ఈ జిల్లాలకు ఎంతగానో ఉపయోగం, ఎంపీ రిక్వెస్ట్

1 year ago 22
Andhra Pradesh Coastal Railway Corridor: ఏపీలో కొత్త రైల్వే కారిడార్‌పై ఎంపీ కేంద్రాన్ని రిక్వెస్ట్ చేశారు. రాష్ట్రంలో విశాలమైన సముద్ర తీర ప్రాంతం ఉందని గుర్తు చేశారు. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్ల అన్నిటికి లింక్ చేస్తూ కొత్త కారిడార్‌తో పోర్టులకు అనుసంధానం ఏర్పడుతుంది అంటున్నారు. కేవలం 30 కిలోమీటర్లు రైల్వే లైన్ నిర్మాణం చేస్తే చాలు అన్నారు. అందుకే కోస్తా రైల్వేలైన్‌ నిర్మించాలన్నారు ఎంపీ ఉయద్ శ్రీనివాస్
Read Entire Article