ఏపీలో గ్రామ పంచాయతీలకు నిధులు.. రేపే పంపిణీ.. వాటికి మాత్రమే!

7 months ago 11
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల్లో చిక్కుకుని నష్టపోయిన ఆరు జిల్లాలలోని 400 గ్రామ పంచాయతీలకు రేపు సాయం అందనుంది. 400 గ్రామ పంచాయతీలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల విరాళం ప్రకటించారు. పంచాయతీకి లక్ష చొప్పున నాలుగు కోట్లు విరాళం ప్రకటించారు. ఈ వరద సాయాన్ని సోమవారం సాయంత్రం నిర్వహించే కార్యక్రమంలో పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులకు అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20 చోట్ల ఈ విరాళం పంపిణీ కార్యక్రమం జరగనుంది.
Read Entire Article