Central Govt Help To Rs 2 Lakhs To Road Accidents Victims: ఏపీ ప్రజలారా, రహదారి ప్రమాదాల్లో నష్టపోయిన వారికి కేంద్రం చేయూతనిస్తోంది! గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినా, బీమా లేకున్నా ఆర్థిక సహాయం అందుతుంది. చనిపోయిన వారి కుటుంబానికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం లభిస్తుంది. ఆర్డీవోకు దరఖాస్తు చేసుకోండి, 15 రోజుల్లోనే మీ ఖాతాలో డబ్బు జమ అవుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి!