ఏపీలో జనాభా పెంచేందుకు.. సీఎం చంద్రబాబు కొత్త ఆలోచన..

23 hours ago 3
రాష్ట్రంలో జనాభా పెరుగుదల తగ్గిపోతూ ఉండటంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలోనే జనాభా పెరుగుదలను ప్రోత్సహించే ఆలోచన చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీసం ఇద్దరు పిల్లలు ఉండాలనే నిబంధన తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు గురువారం పరోక్షంగా ప్రస్తావించారు.
Read Entire Article