Nara Lokesh On Teachers: ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు ఇచ్చారు. వివాదాలకు తావు లేకుండా ఉపాధ్యాయుల బదిలీల్లో సీనియారిటీ జాబితాలను రూపొందించాలని ఆదేశించారు. జీవో117కు ప్రత్యామ్నాయ వ్యవస్థపై త్వరలోనే ప్రజాప్రతినిధుల సదస్సు నిర్వహించి వారి సలహాలు, సూచనలు స్వీకరించాలి అన్నారు. ఈ మేరకు టీచర్ల బదిలీలకు సంబంధించి అధికారులకు మంత్రి నారా లోకేష్ కొన్ని సూచనలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.