ఏపీలో డ్వాక్రా మహిళలకు పండగే.. త్వరలోనే డబ్బులు, మంత్రి కీలక ప్రకటన

1 year ago 39
AP Dwcra Women Rs 8 Thousand Crores: ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు మంత్రి నారాయణ శుభవార్త తెలిపారు. 2047 నాటికి ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త ఉండాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కృషి చేస్తోంది. మెప్మా ద్వారా డ్వాక్రా సంఘాలకు రూ.8 వేల కోట్ల రుణాలు ఇవ్వనున్నారు. అంతేకాదు, నెల్లూరులో మెప్మా ఆధ్వర్యంలో తృప్తి క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఈ క్యాంటీన్ మహిళలకు ఆర్థికంగా చేయూతనిస్తుంది. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి చదవండి!
Read Entire Article