ఏపీలో తల్లికి వందనం పథకం.. ఈ చిన్న పని చేయకపోతే రూ.15వేలు కట్, తెలుసుకోండి

1 year ago 41
Talliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలుకు సిద్ధమైంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. లబ్ధిదారులారా, మీ ఆధార్‌ను బ్యాంక్ ఖాతాకు అనుసంధానం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎన్‌పీసీఐ లింకేజ్ కూడా తప్పనిసరి అంటున్నారు.. మరింత సమాచారం కోసం లబ్ధిదారులు దగ్గరలోని పోస్ట్ ఆఫీస్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఈ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article