Aca Plans Indias Largest Cricket Stadium Amaravati: విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. విజయవాడ నగరం పిన్నమనేని పాలీక్లినిక్రోడ్డులోని సిద్ధార్థనగర్ 7వ లైన్లో ‘పికిల్బాల్ రిపబ్లిక్’ పేరుతో కొత్తగా గా ఏర్పాటు చేసిన పికిల్బాల్ కోర్టులను శుక్రవారం విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విఅంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించనున్నట్లు తెలిపారు. వాటి వల్ల విజయవాడ, గుంటూరు, తెనాలి, అమరావతి, మంగళగిరి ప్రాంతాల యువత, బాలలకు మెరుగైన క్రీడా సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, నిర్వాహకులు డాక్టర్ స్రవంతి తదితరులు పాల్గొన్నారు.