ఏపీలో దేశంలోనే అతి పెద్ద పరిశ్రమ.. రూ.1.35 లక్షల కోట్లతో.. మార్చి 7న స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన

1 week ago 2
Andhra Pradesh Arcelor Mittal Steel Plant Bhoomi Pooja Update: ఏపీలో దేశంలోనే అతిపెద్ద స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర మార్చి 7న ఆర్సెలాల్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు మిట్టల్ సంస్థ ట్వీట్ చేసింది. రూ.1.35 లక్షల కోట్లతో.. రూ.2,200 ఎకరాల్లో ఈ స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
Read Entire Article