ఏపీలో పింఛన్ తీసుకునేవారికి శుభవార్త.. మంచి ఛాన్స్, చాలా సింపుల్.. ఇలా చేస్తే చాలు

2 months ago 6
AP Govt Ntr Bharosa Pension Transfer Option: ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ తీసుకునే లబ్ధిదారులకు తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా కొందరు పింఛన్ దారులు.. ఇతరత్రా కారణాల రీత్యా వేరే జిల్లాలకు, మండలాలకు వలస వెళ్లారు. వీరు ప్రతి నెలా తమకు పింఛన్ మంజూరైన ఊరికి వచ్చి నగదు తీసుకోవాల్సి వచ్చేది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాము నివసించే మండలానికి జిల్లాకు పింఛన్ బదిలీ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
Read Entire Article