ఏపీలో పేదలకు ఉచితంగా కార్పొరేట్ రేంజ్ ట్రీట్మెంట్.. ఏటా ఏకంగా రూ.140 కోట్లతో

7 months ago 18
TTD SVIMS Advanced Cancer Detection Equipment: పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు స్విమ్స్‌కు భారీ విరాళం అందింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.22.01 కోట్ల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను విరాళంగా ఇచ్చింది. దీని ద్వారా క్యాన్సర్ రోగులకు మరింత మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుంది. టీటీడీ ఛైర్మన్ ఈ పరికరాలను ప్రారంభించి, స్విమ్స్ సేవలను కొనియాడారు. స్విమ్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి!
Read Entire Article