ఏపీలో పేదలకు తీపికబురు.. ఫిబ్రవరి 1న పక్కా, వాళ్లందరి కల నెరవేరబోతోంది!

2 months ago 8
Andhra Pradesh Tidco Houses On February 1st: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 1.14 లక్షల గృహ నిర్మాణాలు పూర్తికాగా.. ఫిబ్రవరి 1న వాటిని ప్రారంభించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం తేతలిలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు.. లబ్ధిదారుల చేతికి ఇంటి తాళాలు అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఆ రోజున ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నరు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article