ఏపీలో పేదలకు శుభవార్త.. ఆ డబ్బుల్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది

2 months ago 6
Andhra Pradesh To Repay TIDCO Houses Loans: కూటమి ప్రభుత్వం పేద, మద్యతరగతి వారికి భారీ ఊరట కలిగించింది. గత ప్రభుత్వం ఇళ్లు ఇవ్వకుండా లబ్ధిదారుల పేరిట తీసుకున్న రుణాన్ని కూటమి ప్రభుత్వం చెల్లిస్తుందని టిడ్కో ఛైర్మన్‌ అజయ్‌కుమార్‌ తెలిపారు. రూ.4,500 కోట్ల హడ్కో రుణం కూడా మంజూరైందని.. ఈ ఏడాది జూన్ నాటికి కొన్ని ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని అజయ్‌కుమార్ తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article