Fake Go On Retirement Age 65 Years In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచుతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జీవో నకిలీదని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం చేసింది. పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. తప్పుడు జీవో సృష్టించి ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.