ఏపీలో బయోడైవర్సిటీ పార్కులు.. ఆ మూడు చోట్లా.. ప్రభుత్వం నిర్ణయం..!

1 month ago 3
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జీవ వైవిధ్యాన్ని సంరక్షించే చర్యల్లో భాగంగా రాష్ట్రంలో బయోడైవర్సిటీ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రంలోని ప్రతి ఉమ్మడి జిల్లాలో ఈ తరహా పార్కులు అభివృద్ధి చేయాలని సంకల్పించినట్లు తెలిసింది. అందులో భాగంగా తొలుత తిరుపతి, విశాఖపట్నం, అమరావతిలో బయోడైవర్సిటీ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అలాగే తలకోన, కపిలతీర్థం ప్రాంతాలను కూడా బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్లుగా ప్రకటించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
Read Entire Article