ఏపీలో భూ సమస్యలకు పరిష్కారం.. కొత్తగా రెవెన్యూ క్లినిక్‌లు.. ఒక్క రోజులోనే

2 months ago 6
Revenue Clinics in AP: రైతుల భూసమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జిల్లాలో విజయవంతమైన రెవెన్యూ క్లినిక్‌లను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసే ఈ క్లినిక్‌లు, సోమవారం గ్రీవెన్స్ డేలో భాగంగా ప్రజల అర్జీలను స్వీకరించి, పారదర్శకంగా, జవాబుదారీతనంతో పరిష్కరిస్తాయి. పట్టాదారు పాస్‌పుస్తకం, రీసర్వే వంటి 14 రకాల సమస్యలకు ప్రత్యేక టేబుళ్లు అందుబాటులో ఉంటాయి. వీటిల్లో ఒక్క రోజు.. లేద నిర్దిష్ట వ్యవధిలో సమస్యలను పరిష్కరిస్తారు.
Read Entire Article