ఏపీలో మరికొందరు ఉద్యోగుల తొలగింపు.. ఈ నెలతో వారందరు కట్, ప్రభుత్వం సంచలన నిర్ణయం

3 days ago 6
AP Fibernet 500 Employees Terminated: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫైబర్ నెట్ ఉద్యోగుల తొలగింపులో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో సూర్య ఎంటర్‌ప్రైజెస్ ద్వారా నియమితులైన దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగించింది. గతంలో ఫైబర్ నెట్‌లో అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఛైర్మన్ జీవీరెడ్డి రాజీనామా, ఎండీ బదిలీ తర్వాత ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. త్వరలో కొత్త నియామకాలు చేపట్టే అవకాశం ఉంది.
Read Entire Article