ఏపీలో మరో 3 రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. పంట నష్టంపై సీఎం కీలక ఆదేశాలు

3 months ago 17
ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 3 రోజుల పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లగా.. పంట నష్టం వివరాలను సేకరించాలని ప్రభుత్వం.. అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని వర్షాలు పడనున్న వేళ.. అప్రమత్తంగా ఉండాలని.. అధికారులు, ప్రజలకు ప్రభుత్వం సూచించింది.
Read Entire Article