ఏపీలో మరో కొత్త పార్టీ ఏర్పాటు.. మాజీ ఎంపీ సంచలన ప్రకటన

1 year ago 46
Gv Harsha Kumar Comments On New Party: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతోంది. ఈ క్రమంలో మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ గుంటూరులో సమావేశం నిర్వహించారు. అక్కడ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకువ్యతిరేకంగా కలిసి వచ్చే వ్యక్తులు, సంఘాలతో కలిసి త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు ఆయన ప్రకటించారు. కొత్త పార్టీకి సంబంధించి అన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తాను అన్నారు.
Read Entire Article