ఏపీలో మరో కొత్త రైల్వే లైన్.. ఈ రూట్‌లోనే ఫిక్స్.. దాదాపు 70 కి.మీ దూరం తగ్గుతుంది

6 months ago 8
Machilipatnam Repalle Railway Line: మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే శాఖ సానుకూలంగా స్పందించింది. ఎంపీ బాలశౌరి చొరవతో దివిసీమ ప్రజల చిరకాల కోరిక నెరవేరనుంది. ఈ కొత్త లైన్ అందుబాటులోకి వస్తే విజయవాడ జంక్షన్ మీదుగా వెళ్లే రైళ్ల రద్దీ తగ్గడంతో పాటు, ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. అంతేకాకుండా మచిలీపట్నం నుండి తిరుపతికి రోజూ రైలు ఏర్పాటు చేయాలని ఎంపీ వల్లభనేని బాలశౌరి కోరారు.
Read Entire Article