ఏపీలో మరో కొత్త రైల్వే లైన్.. ఈ రూట్‌లోనే, భూ సేకరణకు ఆదేశాలు.. ఆ జిల్లాకు మహర్దశ

2 days ago 7
Dupadu Betamcherla Railway Line Work: కర్నూలు జిల్లాలో రైల్వే లైన్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దూపాడు-బేతంచెర్ల రైల్వే లైన్ కోసం భూసేకరణకు కలెక్టర్ ఆదేశించారు. ఓర్వకల్లు పారిశ్రామిక ప్రాంతానికి నీటి సరఫరా పనులు త్వరలో పూర్తికానున్నాయి. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కర్నూలు నుండి మంత్రాలయానికి కొత్త రైలు మార్గం వేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఈ ప్రాజెక్టులన్నీ జిల్లాలో ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి.
Read Entire Article