ఏపీలో మరో రెండు నగరాలు గ్రేటర్ సిటీగా మార్పు.. 138 పంచాయతీలు విలీనం, బిగ్ అప్డేట్

2 hours ago 1
Vijayawada Tirupati Greater Cities Update: ఏపీలో రెండు నగరాలు గ్రేటర్‌ సిటీలుగా మారనున్నాయి. విజయవాడ, తిరుపతిలకు గ్రేటర్ హోదా రానుంది. ఈ రెండు నగరాల్లో 138 పంచాయతీల విలీన ప్రతిపాదనల్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. గ్రేటర్ విశాఖపట్నంలో మరో 63 పంచాయతీలను చేర్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈమేరకు గ్రామాల విలీనానికి సంబంధించి అంశంపై ఫోకస్ పెట్టారు. త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article