Andhra Pradesh Licensed Surveyors System: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2019లో ఆగిపోయిన లైసెన్స్డ్ సర్వేయర్ వ్యవస్థను పునరుద్ధరించింది. గతంలో ప్రభుత్వం దగ్గర 2,828 మంది లైసెన్సులు తీసుకోగా.. వారికి మళ్లీ లైసెన్సులు పునరుద్ధరించాలని నిర్ణయించారు. వీరందరికి మూడేళ్ల కాలవ్యవధితో లైసెన్సు మంజూరు చేస్తారు. అలాగే వీరి సర్వీసు ఛార్జీని.. ఒక్కో దరఖాస్తుకు రూ.500 నుంచి రూ.750 చొప్పున చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.