Andhra Pradesh Women Bima Sakhi Rs 7k Monthly: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధికి 'బీమా సఖి యోజన'ను ప్రారంభించింది. ఎల్ఐసీతో ఒప్పందం కుదుర్చుకున్న ఈ పథకం ద్వారా డ్వాక్రా సంఘాల సభ్యులకు శిక్షణ ఇచ్చి, మహిళా కెరీర్ ఏజెంట్లుగా నియమిస్తారు. 18-70 ఏళ్ల మధ్య వయసు కలిగి, పదో తరగతి పాసైన మహిళలు అర్హులు. ఎంపికైన వారికి మూడేళ్ల పాటు ప్రోత్సాహకంగా నెలకు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు అందిస్తారు.