ఏపీలో ముస్లింలకు ఒక్కరోజే ఛాన్స్.. ఉచితంగా రూ.లక్ష ఇస్తున్న ప్రభుత్వం, త్వరపడండి

7 months ago 18
Andhra Pradesh Haj 2026 Rs 1 Lakh Aid: ఆంధ్రప్రదేశ్‌లో హజ్ యాత్రికులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. 2026 హజ్ యాత్రకు దరఖాస్తు గడువు పొడిగించింది. విజయవాడ నుండి వెళ్లే యాత్రికులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం కూడా అందిస్తోంది. తాజాగా గతంలో విజయవాడ ఎంబార్కేషన్ రద్దు కావడంతో ఇబ్బంది పడిన వారికి ప్రభుత్వం రూ.72 లక్షలు మంజూరు చేసింది. హజ్ యాత్ర 2026కు దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళ ఒక్కరోజే ఛాన్స్ ఉంది.
Read Entire Article