Andhra Pradesh Ramzan Tohfa: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మైనార్టీలకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలకు అమలు చేయాలని సూచించారు. ఇమామ్, మౌజమ్ల వేతనాల విడుదల, విజయవాడ హజ్ హౌస్ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. అలాగే మైనార్టీలకు రంజాన్ తోఫాను అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వం రంజాన్కు తోఫాను అందించన సంగతి తెలిసిందే.. ఈసారి రంజాన్కు తోఫా అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.