ఏపీలో రంజాన్‌ సెలవు మారింది.. పదోతరగతి ఇంగ్లీష్ పరీక్ష తేదీ మార్పు

4 months ago 25
Andhra Pradesh SSC English Exam On March 21st Postponed To April 2nd: గురువారం నెలవంక కనిపించలేదు.. ఈ క్రమంలో శుక్రవారం కూడా రంజాన్‌ ఉపవాస దీక్షలు కొనసాగనున్నాయి. దీంతో రంజాన్‌ను (ఈద్‌-ఉల్‌-ఫితర్‌)ను శనివారం (21న) జరుపుకోనున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం 20న ప్రకటించిన సెలవు దినాన్ని 21కి మార్చేసింది. రంజాన్‌ సెలవు మారడంతో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ కూడా మార్పులు చేశారు. మార్చి 21న జరగాల్సిన ఇంగ్లిష్‌ పరీక్షను ఏప్రిల్‌ 2వ తేదీన నిర్వహిస్తారు.
Read Entire Article