ఏపీలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు.. అక్కడ ఏకంగా 40 డిగ్రీలు, ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక

7 hours ago 1
High Temperatures In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మార్చి మొదటి వారంలోనే ఎండలు, వడగాలులు అదరగొడుతున్నాయి. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 4.5 నుంచి 2.9 డిగ్రీలకు పైగా పెరిగాయి. మొత్తంగా 72 మండలాల్లో ఈ ప్రభావం కనిపించింది. ఇవాళ 148 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. ఏ, ఏ మండలాల్లో వడగాలులు వీస్తాయో వివరాలు వెల్లడించారు.
Read Entire Article