Andhra Pradesh Coconut Farmers Money: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం ఓ పథకాన్ని అమలు చేస్తోంది. కానీ ఆ పథకం గురించి చాలామంది రైతులకు తెలియదు.. ఈ మేరకు అధికారులు కీలక సూచనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కొబ్బరి రైతుల కోసం కొబ్బరితోటల పునరుద్ధరణ పథకం కింద నిధులను విడుదల చేసింది. ఈ మేరకు రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.