ఏపీలో రైతులకు ఈ పథకం గురించి తెలుసా.. ఒక్కొక్కరికి రూ.2లక్షల వరకు, మళ్లీ ప్రారంభం!

10 months ago 29
Andhra Pradesh Farmers Ntr Jalasiri Scheme: రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త! ఎన్టీఆర్ జలసిరి పథకం ద్వారా సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు, రాయితీపై పంపుసెట్లు అందించనున్నారు. గతంలో ఈ పథకం మంచి ఫలితాలనిచ్చింది. ఇప్పుడు కుసుమ్ పథకాన్ని కలిపి సోలార్ పంపుసెట్లు ఇవ్వనున్నారు. దీనివల్ల రైతులకు పెట్టుబడి భారం తగ్గుతుంది. ఈ జలసిరి పథకం గురించి ఏపీ ప్రభుత్వం త్వరలో పూర్తి వివరాలతో అందుబాటులోకి రానుంది.
Read Entire Article