ఏపీలో రైతులకు ఉచితంగా పరికరాలు.. రూ.2.18 లక్షల వరకు, పూర్తి వివరాలివే

2 months ago 5
AP Govt Subsidy For Drip Sprinkler Irrigation: ఏపీ ప్రభుత్వం రైతులకు తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 100 శాతం రాయితీపై సూక్ష్మ సేద్య పరికరాలు అందించనుంది. ఈ మేరకు పథకానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. ఐదెకరాల వరకు.. రూ.2.18 లక్షలు మించకుండా రైతులకు ఈ పథకాన్ని అమలు చేస్తారని తెలిపారు. ఈ మేరకు రాయతీ ఎలా ఉంటుందో ఉత్తర్వుల్లో అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు.
Read Entire Article