ఏపీలో రైతులకు రూ.20 వేలు, తల్లికి వందనంపైనా అప్డేట్.. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

10 months ago 43
Annadata Sukhibhava Scheme 2025: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ, పునర్విభజన చట్టంలోనూ పేరు మార్పునకు ఆమోదం తెలిపారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి సంక్షేమ పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పర్యాటక అభివృద్ధికి మెగా ఈవెంట్స్ నిర్వహించాలని నిర్ణయించగా, మున్సిపల్ శాఖకు సంబంధించిన 281 పనులకు అనుమతి లభించింది. అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించినందుకు ప్రధాని మోదీకి కేబినెట్ కృతజ్ఞతలు తెలిపింది.
Read Entire Article