ఏపీలో రైతులకు శుభవార్త.. మళ్లీ ఆ పథకం అమలు, రాయితీపై తక్కువకే!

8 months ago 12
AP Govt To Give Agricultural Machinery: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల కోసం మరోసారి పాత పథకాన్ని అమలు చేయబోతున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. రైతులకు రాయితీపై యంత్ర పరికరాలను అందజేయనున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో యంత్ర పరికరాలను అందజేశారు.. గత ప్రభుత్వం ఈ పథకాన్ని సరిగ్గా అమలు చేయలేదనే విమర్శలు ఉన్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని మళ్లీ తీసుకొస్తోంది.
Read Entire Article